Ticker

6/recent/ticker-posts
Showing posts with the label ANDRAPRADESHShow all
తాడిశెట్టి రామకృష్ణ, టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన "క్లస్టర్ ఇంచార్జ్‌లతో కాఫీ కబుర్లు" కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితో కలిసి పార్టీ బలోపేతం, యువత పాత్ర మరియు భవిష్యత్ కార్యాచరణపై చర్చలు జరిగాయి. పార్టీ సిద్ధాంతాలను గ్రామస్థాయికి
ప్రజా నాయకులు " అల్లూరి రామకృష్ణ రాజు" నాయకులు"" (గుడివాడ)  హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు
 వేణు కుటుంబ పరిస్థితిని తెలుసుకున్న అమరావతి అంబాసిడర్, వైద్య విద్యార్థిని అంబుల వైష్ణవి మానవత్వంతో స్పందించారు. తన తండ్రి డాక్టర్ అంబుల మనోజ్ పర్యవేక్షణలో అంత్యక్రియల నిర్వహణ కోసం రూ.5,000 ఆర్థిక సహాయం అందించి కుటుంబానికి అండగా నిలిచారు.
ఏలూరు జిల్లా ముదినేపల్లి మండలం పేరూరు గ్రామ పరిధిలోని తెరగూడెం గ్రామంలో మానవత్వాన్ని చాటిన వైద్య విద్యార్థిని, అమరావతి అంబాసిడర్ అంబుల వైష్ణవి…
అమరావతి నిర్మాణానికి విశేష స్పందన రూ.116 విరాళాలతో ముందుకొస్తున్న ప్రజలు
అమరావతి అంబాసిడర్ అంబుల వైష్ణవి తండ్రి డాక్టర్ మనోజ్ ఆధ్వర్యంలో తుళ్లూరు మండలం అబ్బిరాజుపాలెం గ్రామంలో రైతులు మరియు గ్రీన్ అంబాసిడర్లతో కలిసి పాదపూజ మరియు సన్మాన కార్యక్రమం
ఈరోజు  పుట్టినరోజు జరుపుకుంటున్న   – విద్యా విద్యార్థిని  అమరావతి అంబాసిడర్ అంబుల వైష్ణవి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు,
అమరావతి / మల్కాపురం : అమరావతి అంబాసిడర్ వైద్య విద్యార్థిని అంబుల వైష్ణవి తండ్రి డాక్టర్ మనోజ్ చేతుల మీదుగా   రైతులకు పాదపూజ మరియు సన్మానము కార్యక్రమం ఘనంగా నిర్వహణ ▪️
అమరావతి రాజధాని పరిరక్షణకు ప్రత్యేక పూజలు – మహిళల పాదయాత్రకు పిలుపు అమరావతి అంబాసిడర్, వైద్య విద్యార్థిని అంబుల వైష్ణవి తండ్రి డాక్టర్ మనోజ్ సారథ్యంలో అమరావతి రాజధాని పరిరక్షణ మహోద్యమంలో భాగస్వాములైన అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేశారు.
అమరావతిపై కమ్ముకున్న చీకట్లు తొలగిపోయాయి: ఉండవల్లి కన్స్ట్రక్షన్స్ అధినేత  ఉండవల్లి రాము కుటుంబం సభ్యులు ఆనందోస్తాలతో  దీపారాధన
అమరావతి అంబాసిడర్ అంబుల వైష్ణవి , ఆమె తండ్రి డాక్టర్ మనోజ్   చేతుల మీదగా  తక్షణం సాయం రూ.5000 ఆర్థిక సహాయం అందజేశారు.
అమరావతి రాజధాని   రైతుల కోసం అంబుల వైష్ణవి తండ్రి డాక్టర్ మనోజ్ పాదపూజ    గ్రామాల్లో చైతన్య యాత్ర – వెంకటపాలెంలో విశేష స్పందన
జిల్లా పరిషత్ CEOగా బాధ్యతలు స్వీకరించిన పి. జగదాంబ – చైర్‌పర్సన్‌ను మర్యాదపూర్వకంగా కలిసి , శుభాకాంక్షలు తెలియజేశారు..
సామాజిక బాధ్యత" మర్చిపోని ఎంపీ.. మహిళలకు నైపుణ్య శిక్షణ కోసం కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు. ‎ ‎.. అభివృద్ధి పనులకు CSR నిధుల సాధనలో దూసుకెళుతున్న ఏలూరు ఎంపీ
Load More That is All